Exclusive

Publication

Byline

రేపు హైదరాబాద్ లో డిఫెన్స్ మాక్ డ్రిల్- సైరన్ మోగగానే ప్రజలు ఏంచేయాలంటే?

భారతదేశం, మే 6 -- హైదరాబాద్ నగర వ్యాప్తంగా రేపు "ఆపరేషన్‌ అభ్యాస్‌" పేరుతో డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సిటీ వ్యాప్తంగా సైరన్లు మోగించనున్నారు. సైరన్‌ మోగగానే బహిరంగ ప్రాంత... Read More


ఏపీలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్- రేపటి నుంచి దరఖాస్తులు, మార్పుచేర్పులకూ అవకాశం

భారతదేశం, మే 6 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తులపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. రేపటి(మే 7) నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డ... Read More


ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు- గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురు దోషులు, సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి

భారతదేశం, మే 6 -- ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డిని కోర్టు దోషులుగ... Read More


ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు- గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష, సబితా ఇంద్రారెడ్డికి ఊరట

భారతదేశం, మే 6 -- ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డి,ఓఎంసీ కంపెనీని క... Read More


తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం, ఆర్టీసీ సమ్మె వాయిదా

భారతదేశం, మే 6 -- రేపటి నుంచి జరగాల్సిన టీజీఎస్ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. Published by HT Digital Conte... Read More


ప్రజలపై యుద్ధం చేసి, బాగుపడినవారు ఎవరూ లేరు-ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

భారతదేశం, మే 5 -- తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.... Read More


కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణం, ఏ పంటకు మద్దతు ధర లేదు - వైఎస్ షర్మిల

భారతదేశం, మే 5 -- రాష్ట్రంలో అకాల వర్షాల వలన ఆస్తి, ప్రాణ, పంట నష్టం తీవ్రంగా జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యం, రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి కనిపి... Read More


అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం-సీఎం చంద్రబాబు

భారతదేశం, మే 5 -- ఏపీలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. చేతికందిన పంటను నీటి పాలు చేశాయి. అకాల వర్షాలతో వరి, అరటి, మామిడి, మొన్నజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సా... Read More


ఒరాకిల్, ష్నైడర్ ఎలక్ట్రిక్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు- 4 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, 20 ట్రైనింగ్ ల్యాబ్ లు

భారతదేశం, మే 5 -- ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ సంస్థ ఒరాకిల్ తో ఏపీఎస్ఎస్డీసీ కీలక ఒప్పందం చేసుకుం... Read More


తెలంగాణలో భూప్రకంపనలు, భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు

భారతదేశం, మే 5 -- తెలంగాణలో భూమి కంపించింది. క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల,జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం అని భ‌యంతో ప్రజలు బ‌య‌టికి ప‌రుగులు తీశారు. రెండుసార్... Read More