భారతదేశం, మే 6 -- హైదరాబాద్ నగర వ్యాప్తంగా రేపు "ఆపరేషన్ అభ్యాస్" పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సిటీ వ్యాప్తంగా సైరన్లు మోగించనున్నారు. సైరన్ మోగగానే బహిరంగ ప్రాంత... Read More
భారతదేశం, మే 6 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తులపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. రేపటి(మే 7) నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డ... Read More
భారతదేశం, మే 6 -- ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డిని కోర్టు దోషులుగ... Read More
భారతదేశం, మే 6 -- ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డి,ఓఎంసీ కంపెనీని క... Read More
భారతదేశం, మే 6 -- రేపటి నుంచి జరగాల్సిన టీజీఎస్ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. Published by HT Digital Conte... Read More
భారతదేశం, మే 5 -- తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.... Read More
భారతదేశం, మే 5 -- రాష్ట్రంలో అకాల వర్షాల వలన ఆస్తి, ప్రాణ, పంట నష్టం తీవ్రంగా జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యం, రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి కనిపి... Read More
భారతదేశం, మే 5 -- ఏపీలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. చేతికందిన పంటను నీటి పాలు చేశాయి. అకాల వర్షాలతో వరి, అరటి, మామిడి, మొన్నజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సా... Read More
భారతదేశం, మే 5 -- ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ సంస్థ ఒరాకిల్ తో ఏపీఎస్ఎస్డీసీ కీలక ఒప్పందం చేసుకుం... Read More
భారతదేశం, మే 5 -- తెలంగాణలో భూమి కంపించింది. కరీంనగర్, సిరిసిల్ల,జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం అని భయంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. రెండుసార్... Read More