భారతదేశం, మార్చి 23 -- జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన జాంబీ థ్రిల్లర్ మూవీ కింగ్స్టన్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కోలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.
కింగ్స్టన్ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జీవీ ప్రకాష్కుమార్కు జోడీగా దివ్యభారతి హీరోయిన్గా నటించింది. చేతన్, నితిన్ సత్య కీలక పాత్రలు పోషించారు. హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా జీవీ ప్రకాష్ కుమార్ వ్యవహరించాడు.
జీవీ ప్రకాష్ కుమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.