భారతదేశం, ఫిబ్రవరి 18 -- YS Jagan Meets Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయవాడ జైల్లో ములాఖత్ అయ్యారు. గత వారం వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయగా న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ను కిడ్నాప్ చేసి బలవంతంగా ఫిర్యాదు ఉపసంహరించుకున్నారనే అభియోగాలపై వంశీని అరెస్ట్ చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై సార్వత్రిక ఎన్నికలకు ముందు వంశీ దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం దగ్ధం అయ్యింది. ఈ దాడిపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించి బలవంతంగా కేసు ఉపసంహరించుకునేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలో కిడ్నాప్ చేసి హైదరాబాద్, విశాఖపట్నంలో సత్యవర్ధన్ను బంధించి బలవంతంగా కోర్టులో అఫిడవిట్ దా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.