భారతదేశం, ఫిబ్రవరి 5 -- యమహా ఆర్15 భారతదేశంలో సూపర్ స్పోర్ట్ మోటార్ సైకిళ్లలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2008లో ఈ బైక్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి అయింది. యమహా తన సూరజ్పూర్ ప్లాంట్ నుండి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కొత్త రికార్డును సృష్టించింది. వీటిలో 90 శాతం బైక్లు భారత్లోనే అమ్ముడవుతుండటంతో దేశంలో అత్యంత ప్రాధాన్యమున్న స్పోర్ట్స్ బైక్గా నిలిచింది ఆర్15.
యమహా ఎల్లప్పుడూ సాంకేతికత, డిజైన్తో ఆర్15ను అప్డేట్ చేస్తుంది. ఇది రైడర్లలో చాలా ప్రాచుర్యం పొందింది. ప్రతి కొత్త వెర్షన్తో రైడింగ్ అనుభవాన్ని మెరుగుపర్చడానికి కంపెనీ ప్రయత్నించిందని యమహా చైర్మన్ ఇటారు ఒటాని తెలిపారు.
యమహా ఆర్15 వేర్వేరు మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యమహా ఆర్15 వీ4 ఉంది. ఈ బైక్ క్విక్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.