Yadadri Power Plant : వచ్చే ఏడాదికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెడీ
భారతదేశం, నవంబర్ 27 -- యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Power Plant) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది పవర్ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. పనులను సీఎం కేసీఆర్(CM KCR) నవంబర్ 28వ తేదీన పరిశీలిస్తారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది. 4,000 మెగావాట్ల పవర్ స్టేషన్.. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద థర్మల్ ప్లాంట్ గా నిలవనుంది.
నల్గొండ(Nalgonda) జిల్లా దామరచెర్ల మండలంలో రూ.29,992 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ఇకపై తెలంగాణ(Telangana)కు విద్యుత్ లోటు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నందున, ఎన్నికలకు ముందే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.