భారతదేశం, మార్చి 11 -- కేరళలో షాకింగ్, హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది! దాదాపు 6 నెలల పాటు మంచి నీరే ఆహారంగా తీసుకుని బతికిన ఒక 18ఏళ్ల యువతి, చివరికి ప్రాణాలు కోల్పోయింది. మరణం సమయంలో ఆమె బరువు కేవలం 24కేజీలు! అసలేం జరిగిందంటే..
కేరళలోని థలస్సెరిలో జరిగింది ఈ ఘటన. యువతి పేరు శ్రీనంద. బరువు పెరుగుతానన్న భయం ఆమెకు ఎప్పుడూ ఉండేది. ఫలితంగా ఆన్లైన్లో వెయిట్లాస్ టిప్స్ వెతికేది. చివరికి వేడి నీటి డైట్ గురించి తెలుసుకుంది. అప్పటి నుంచి కేవలం నీరు తాగుతూ జీవిస్తోంది.
ఈ వాటర్ డైట్ కారణంగా శ్రీ నంద గత 5,6 నెలలుగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. కుటుంబసభ్యులు ఆమెను 6 నెలల క్రితం వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆమెకు సరైన భోజనం పెట్టాలని సూచించారు. అంతేకాదు, ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు.
ఈ తరహా కండీషన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.