భారతదేశం, మార్చి 18 -- Voter ID-Aadhaar linkage: ఓటరు ఫోటో గుర్తింపు కార్డు (EPIC)కు సంబంధించి లోటుపాట్లను, నకిలీ ఓటర్ కార్డులను తొలగించడానికి ఓటరు ఐడీలను ఆధార్ తో అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ మంగళవారం ఉన్నత స్థాయి చర్చ నిర్వహించనున్నారు.
హోం, న్యాయ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, యుఐడిఎఐ ముఖ్య కార్యనిర్వహణాధికారితో కలిసి ఒక ఓటరుకు ఒకటికి మించి ఓటరు ఐడీ కార్డులు ఉండడానికి సంబంధించిన సమస్యను ఆ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించనున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు. ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులైన వారందరికీ 100 శాతం కవరేజీ కల్పించడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశం. ఓటింగ్ శాతం పెంచడం, బహుళ ఎపిక్ లను తొలగించడం వంటి కీలక అంశాలపై సీఈసీ ఈ సమావేశంలో చర్చించనుంది. 99 కోట్ల మంది ఓటర్లలో మూడిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.