భారతదేశం, మార్చి 19 -- Vodafone Idea: టెలికాం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా తన 5జీ సేవలను ముంబైలో ప్రారంభించినట్లు ప్రకటించిన తరువాత మార్చి 19 న ప్రారంభ ట్రేడింగ్ లో వొడాఫోన్ ఐడియా షేర్లు దాదాపు 5 శాతం పెరిగాయి. ఈ 5జీ సేవల వల్ల వొడాఫోన్ ఐడియా పోటీ ధరలో విస్తృతమైన కవరేజీతో మొబైల్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని వొడాఫోన్ ఐడియా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ పేర్కొంది. ఈ 5జీ రోల్ అవుట్ తరువాత, నోకియాతో భాగస్వామ్యం ద్వారా నెక్స్ట్ జనరేషన్ డివైజెస్ ను అందిపుచ్చుకుంటామని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో టెలికాం దిగ్గజం వీఐ పేర్కొంది. నెట్ వర్క్ ను మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా రూపొందిస్తామని, సుస్థిరతను అందిస్తామని పేర్కొంది.
మెరుగైన వినియోగదారు అనుభవం కోసం నెట్వర్క్ పనితీరును నిరంతరం ఆప్టిమైజ్ చేసే ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆర్గనైజింగ్ నెట్వర్క్ (ఎస్ఓఎన్) వ్యవస్థను కూడా వీఐ ప్రారం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.