భారతదేశం, మార్చి 20 -- VMC Lands: విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలపై బడా కంపెనీలు, పెద్దల కన్ను పడటంపై ఏపీ సీపీఎం అభ్యంతరం చెబుతోంది. సింగ్నగర్లో ఉన్న 57 ఎకరాల అజిత్ సింగ్ నగర్ డిస్నీల్యాండ్ స్థలాన్ని పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని, కూటమి ప్రభుత్వం పేదలకు రెండు సెంట్లు స్థలం, నివాసాల సమీపంలో స్థలాల కేటాయింపు హామీ నిలబెట్టుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
విజయవాడ నగరం మధ్యలో ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు కేటాయించాలని సీపీఎం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని 57 ఎకరాల డిస్నీల్యాండ్ స్థలాన్ని, 25 ఎకరాల రైల్వే స్థలాన్ని, మరో 25 ఎకరాల చెత్త డంపింగ్ స్థలాన్ని సిపిఎం నేతలు పరిశీలించారు.
డిస్నీల్యాండ్ లీజు ముగియడంతో ఈ స్థలం నిరుపయోగంగా ఉండి చిట్టడడవిలా మారింది. వ్యర్ధపదార్థాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.