భారతదేశం, ఫిబ్రవరి 12 -- Vja Fire Accident: విజయవాడ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సితార సెంటర్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో మంటలు చెలరేగి దుకాణాలు కాలి బూడద అయ్యాయి. ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేవనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక రాజకీయ నాయకుల అండతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నగరంలో గత కొన్నేళ్లుగా ప్రైవేట్ స్థలాల్లో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం, పోలీసులు, ఫైర్ సిబ్బంది వాటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నగరంలోని కృష్ణా తీరంలో ఉన్న ఖాళీ స్థలంతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాది పొడవున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వీటికి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండటం లేదు.
ఈ క్రమంలో రెండు వారాల క్రితం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఎగ్జిబిషన్ మొత్తం కాలి బూడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.