భారతదేశం, ఏప్రిల్ 16 -- Vijaywada Police Boss: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సమస్యాత్మక పోస్టింగ్‌లలో ఒకటిగా భావించే బెజవాడ కమిషనరేట్‌లో Police commissioners ఇప్పటి వరకు నలుగురైదుగురిని మాత్రమే నగర ప్రజలు గుర్తు పెట్టుకున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై దాడి నేపథ్యంలో విజయవాడలో పనిచేసిన ఐపీఎస్‌ అధికారుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్లలో 20మంది సీపీలుగా పనిచేస్తే వారిలో నలుగురికి Only Few Officers మాత్రమే ప్రజల నుంచి పాస్ మార్కులు లభించాయి.

ఐపీఎస్‌ ఉద్యోగంలో భాగంగా బదిలీపై వస్తారు, పోతారు జనంతో పనేముంది అనుకున్న వాళ్లను జనం కూడా అలాగే మర్చిపోయారు. పాతికేళ్లలో 20మంది ఐపీఎస్ అధికారులు సీపీలుగా పనిచేస్తే వారిలో నలుగురు మాత్రమే ఇప్పటికీ జనానికి గుర్తుండి పోయారు.

విజయవాడ పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పడిన తర్వాత మొదటి సీపీగా పనిచేసిన క...