భారతదేశం, మార్చి 21 -- Vijayawada Mla: ఏపీ అసెంబ్లీలో విజయవాడకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్తో దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం రెవిన్యూ శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారిణితో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయవాడ నగరానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు కొన్ని రోజులు ప్రభుత్వ స్థలం క్రమబద్దీకరణ దరఖాస్తుల్ని రెవిన్యూ శాఖకు సిఫార్సు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ భూమిని కమబద్దీకరించడానికి కుదరదని అధికారులు దరఖాస్తుదారులకు స్పష్టం చేశారు.
విజయవాడ నగరంలోని కాల్వగట్లు, నిషిద్ధ స్థలాలను ఆక్రమించిన వారు ఇప్పటికే ఆ స్థలాల్లో భారీ భవనాలు నిర్మించడంతో ఎలాగైనా వాటిని క్రమబద్దీకరించాలని కొన్నేళ్లుగా ప్రయత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.