భారతదేశం, సెప్టెంబర్ 28 -- తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కి చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.
టీవీకే పార్టీ నిర్వహించిన ఈ ర్యాలీలో ఒక్కసారిగా జనసందోహం పెరిగి తొక్కిసలాటకు దారితీసింది.
మృతుల్లో 16 మంది మహిళలు, తొమ్మిది మంది పురుషులు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ ధృవీకరించారు.
జిల్లా యంత్రాంగం 'తొక్కిసలాట లాంటి క్రష్'గా పేర్కొన్న ఈ ఘటన కరూర్-ఈరోడ్ జాతీయ రహదారిపైని వెలుసామీపురం వద్ద జరిగింది.
విజయ్ చేపట్టిన 'వెళిచ్చం వెళియెరు' ('వెలుగు రావాలి') ప్రచార సమావేశానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. విజయ్ ప్రసంగిస్తుండగా, సభలో ఒక్కసారిగా గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.