UPSC Civils results: యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ రిజల్ట్స్ వెల్లడి; టాపర్ ఆదిత్య శ్రీ వాస్తవ; అనన్య రెడ్డికి థర్డ్ ర్యాంక్
భారతదేశం, ఏప్రిల్ 16 -- UPSC Civils results: యూపీఎస్సీ సివిల్స్, 2023 (UPSC CSE final results) తుది ఫలితాలు విడుదల అయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ, గ్రూప్ బి ఉద్యోగాలను ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా యూపీఎస్సీ భర్తీ చేస్తుంది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 (UPSC CSE final results) లో మొత్తం 1016 మంది ఉత్తీర్ణులయ్యారని యూపీఎస్సీ వెల్లడించింది. 2022-23 యూపీఎస్సీ సీఎస్ఈ ఫైనల్ పరీక్షల్లో ఆదిత్య శ్రీవాస్తవ ఆలిండియా ర్యాంక్ 1 సాధించారు. రెండో ర్యాంకు సాధించిన అనిమేష్ ప్రధాన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ తుది ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.