భారతదేశం, మార్చి 26 -- UPI outage: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) బుధవారం భారతదేశంలోని అనేక ప్లాట్ ఫామ్స్ లో డిజిటల్ లావాదేవీలలో అంతరాయాన్ని ఎదుర్కొంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ప్రముఖ యాప్ ల ద్వారా చెల్లింపులను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు నివేదించారు.
ఈ సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎక్స్ లో వెల్లడించింది. ''ఎన్పీసీఐ అడపాదడపా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇది పాక్షిక యూపీఐ అంతరాయాలకు దారితీసింది. ఇప్పుడు సమస్య పరిష్కారమై వ్యవస్థ స్థిరపడింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం'' అని ఎన్పీసీఐ పేర్కొంది.
డౌన్ డిటెక్టర్ ప్రకారం, రాత్రి 7:50 గంటల నాటికి యూపీఐ అంతరాయం గురించి మొత్తం 2,750 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 296 ఫిర్యాదులు గూగుల్ పే యూజర్ల నుంచి రాగా, 119...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.