భారతదేశం, జనవరి 30 -- యూపీఐ చెల్లింపులకు సంబంధించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తాయి. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ల ద్వారా స్కాన్ చేసి రోజువారీ జీవితంలో అవసరమైన పాలు, పెరుగు, కూరగాయలు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి చెల్లింపులు చేస్తారు. ఫిబ్రవరి 1 నుండి ఈ రకమైన ఐడీల్లో చెల్లింపుల విషయంలో పెద్ద మార్పు వస్తుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలు/చిహ్నాలతో కూడిన యూపీఐ లావాదేవీలను ఆమోదించబోమని తెలిపింది. దీనికి సంబంధించి జనవరి 9న ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం యూపీఐ లావాదేవీ ఐడీని సృష్టించేటప్పుడు అక్షరాలు, సంఖ్యలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. యూపీఐ ప్రత్యేక అక్షర ఐడీని అంగీకరించదు. యూపీఐ ఐడీలో @, $, #.^ , %, *తో సహా చిహ్నాలను ఉపయోగించరాదని తెలియజేస్తుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.