భారతదేశం, ఫిబ్రవరి 3 -- మీరు ఐపీఓలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే.. మీ కోసం ఛాన్స్ రాబోతుంది. ఈ వారం ఐపీఓ పరంగా చాలా బిజీగా ఉండనుంది. ఇంకోవైపు రెండు కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి. 5 కంపెనీల ఐపీఓలు సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతాయి. ఆ కంపెనీల వివరాలేంటో చూద్దాం..
కంపెనీ ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ.47 నుంచి రూ.50గా నిర్ణయించారు. చాముండా ఎలక్ట్రికల్స్ ఐపీఓ ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఇన్వెస్టర్లు ఐపీఓలో బెట్టింగ్కు అవకాశం కల్పించారు. కంపెనీ ఐపీఓ పరిమాణాన్ని రూ.14.60 కోట్లుగా నిర్ణయించింది.
ఈ ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ.105 నుంచి రూ.111గా నిర్ణయించారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 44.03 లక్షల కొత్త షేర్లు, 10 లక్షల షేర్లను ఐపీఓ జారీ చేయనుంది. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు ఈ ఐపీఓ జరగనుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.