భారతదేశం, మార్చి 29 -- ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ఉగాది ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ నుంచి మరో 14 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రద్దీ క్లియర్ చేసేందుకు ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
1.గుంటూరులో బయలుదేరే గుంటూరు- ఎస్ఎస్ఎస్ హుబ్బళ్లి స్పెషల్ రైలును (07271) మార్చి 31న అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రైలు మార్చి 31 (సోమవారం) రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.20 గంటలకు హుబ్బళ్లి చేరుకుంటుంది.
2. ఎస్ఎస్ఎస్ హుబ్బళ్లి బయలుదేరే ఎస్ఎస్ఎస్ హుబ్బళ్లి-గుంటూరు స్పెషల్ రైలు (07272) ఏప్రిల్ 1న అందుబాటులోకి రానుంది. ఈ రైలు ఏప్రిల్ 1 (మంగళవారం) ఉదయం 11 గంటలకు హుబ్బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.