భారతదేశం, ఫిబ్రవరి 1 -- UDAN scheme: వచ్చే పదేళ్లలో మరిన్ని గమ్యస్థానాలను విమానాల ద్వారా అనుసంధానించడానికి ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' లేదా ఉడాన్ సవరించిన వెర్షన్ ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. "ఉడాన్ విజయం నుండి స్ఫూర్తి పొంది, రాబోయే 10 సంవత్సరాలలో 120 కొత్త గమ్యస్థానాలకు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడానికి మరియు 4 కోట్ల అదనపు ప్రయాణీకులను తీసుకెళ్లడానికి సవరించిన పథకాన్ని ప్రారంభించబడుతుంది" అని నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారు.
కొండ ప్రాంతాల్లో, ప్రయాణ సేవలు లేని ప్రాంతాల్లో, ఈశాన్య ప్రాంతీయ జిల్లాల్లో హెలిప్యాడ్లు, చిన్న విమానాశ్రయాల నిర్మాణానికి కూడా ఈ పథకం తోడ్పడుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2016 అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.