తెలంగాణ,వరంగల్, ఫిబ్రవరి 16 -- Warangal Ex MP Siricilla Rajaiah:వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. మరో ముగ్గురు కమిషన్ సభ్యులుగా ఉన్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ - సిరిసిల్ల రాజయ్య

ఎం.రమేశ్‌ - కమిషన్ సభ్యుడు(వికారాబాద్ జిల్లా)

సంకేపల్లి సుధీర్‌రెడ్డి - కమిషన్ సభ్యుడు(సూర్యాపేట జిల్లా)

నెహ్రూ నాయక్‌ మాలోత్‌ - కమిషన్ సభ్యుడు(మహబూబాబాద్ జిల్లా)

వీరి నియామాకానికి సంబంధించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదముద్రవేశారు. వీరు రెండేళ్లపాటు పదవిలో ఉండనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....