భారతదేశం, సెప్టెంబర్ 26 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల దిగుమతులపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఔషధాలపై 100 శాతం సుంకాన్ని (టారిఫ్) విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశంలోని కీలకమైన ఔషధ తయారీ సంస్థలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది!
"అక్టోబర్ 1, 2025 నుంచి.. ఏ కంపెనీ అయినా అమెరికాలో తమ ఫార్మాస్యూటికల్ తయారీ ప్లాంట్ను నిర్మించకపోతే, ఆ కంపెనీకి చెందిన బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై 100% టారిఫ్ విధిస్తాం," అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్లో వెల్లడించారు.
'నిర్మించడం' అనే పదానికి నిర్వచనం ఇస్తూ, 'పనులు ప్రారంభించడం' లేదా 'నిర్మాణంలో ఉండడం'గా పరిగణిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఫార్మాతో పాటు ఇతర రంగాలపైనా ట్రంప్ టారీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.