భారతదేశం, ఏప్రిల్ 18 -- Tractors Theft: ట్రాక్టర్ లీజుతో lease fraud అధిక లాభాల పేరుతో రైతులను మోసగించి ట్రాక్టర్లను అపహరించిన నిందితుల్ని శ్రీ సత్యసాయి Satyasai District జిల్లా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పోలీస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగున్నర కోట్ల రుపాయల RS.4.5crores విలువైన 57 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. లీజు పేరుతో అద్దెకు తీసుకోవడం రెండు మూడు నెలలు అద్దె చెల్లించి ఆ తర్వాత వాటిని అమ్మేసుకుంటున్నట్లు గుర్తించారు.

జల్సాల కోసం అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు రైతుల్ని మోసం Cheating చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేవారు. రైతుల వద్ద ఉన్న ట్రాక్టర్లను లీజుకు తీసుకొని వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ, రైతులను మోసం చేస్తున్నట్టు గుర్తి...