తిరుమల,ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 27 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. మార్చి మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను వెల్లడించింది. మార్చి 9వ తేదీన తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇక మార్చి ⁠30వ తేదీన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఉంటుందని తెలిపింది. ఇవే కాకుండా మరికొన్ని వేడుకల వివరాలను తెలిపింది.

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....