భారతదేశం, ఫిబ్రవరి 16 -- Thriller OTT: వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి మూవీ థియేటర్లలో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయల రెంటల్తో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సన్ నెక్స్ట్, ఆహా ఓటీటీలలో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
శబరి మూవీలో వరలక్ష్మి శరత్కుమార్తో పాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్గోపి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ మ్యూజిక్ అందించాడు.
గత ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజైన శబరి మూవీ మిక్స్డ్ టాక్ను తెచ్చుకున్నది. వరలక్ష్మి శరత్కుమార్ యాక్టింగ్ బాగుందనే టాక్ వచ్చిన......
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.