తెలంగాణ,హైదరాబాద్, మార్చి 20 -- తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మార్చి 21వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈసారి 5 లక్షల 9 వేల 403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నరం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలన్నీ ఏప్రిల్ 4వ తేదీతో పూర్తవుతాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....