భారతదేశం, జూన్ 27 -- హైదరాబాద్: తెలంగాణ ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు (జూన్ 27, 2025) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 03:00 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.bse.telangana.gov.in లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు.
టీజీ ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు కింది దశలను అనుసరించి తమ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13, 2025 వరకు నిర్వహించారు. పదవ తరగతి మార్కులను మెరుగుపరచుకోవాలనుకునే విద్యార్థులకు ఇది మరో అవకాశంగా ఉపయోగపడింది.
టీఎస్ ఎస్ఎస్సీ 10వ తరగతి ఫలితాలు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.