తెలంగాణ,హైదరాబాద్, మార్చి 16 -- తెలంగాణలోని న్యాయ కళాశాల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతి ఏడాది లాసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కూడా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ రాగా. ఆన్ లైన్ లో అప్లికేషన్లను కూడా స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏప్రిల్ 25 వరకు రూ.500 జరిమానా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 5 వరకు రూ. 1,000 ఆలస్యం రుసం, మే 15 వరకు రూ.2,000, మే 25 వరకు రూ.4,000 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 - 25 తేదీల మధ్య ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. జూన్ 6వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష, మద్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.