Hyderabad,telangana, ఏప్రిల్ 15 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడతలో ఖరారైన వారిలో పలువురు ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక రెండో విడత లబ్ధిదారుల గుర్తింపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖారులోపు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సూచించారు. ఆ కమిటీల పరిశీలన అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రికి పంపాలని.. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదించాకే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.