భారతదేశం, మార్చి 17 -- మాదకద్రవ్యాల వినియోగం.. ఎన్నో కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మాదకద్రవ్యాల వినియోగం వల్ల నేరాలు పెరుగుతున్నాయి. యువత నేరాలకు పాల్పడటానికి ఇది ఒక ప్రధాన కారణం అని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.తెలంగాణ నుంచి మాదకద్రవ్యాల మహమ్మారిని పారదోలేందుకు.. కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. వాటిని అమ్మేవారి ఇళ్లకు తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.
2.ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి చట్ట సవరణకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ సరఫరాదారుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.