Tesla launch in India : ఇండియాలోకి టెస్లా.. గుజరాత్లో తొలి ప్లాంట్! త్వరలోనే ప్రకటన?
భారతదేశం, డిసెంబర్ 29 -- Tesla in India : ఇండియాలో టెస్లా ఎంట్రీపై గత కొన్ని నెలలుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఓ వార్త బయటకి వచ్చింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా.. 2024లో ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని, తొలి ప్లాంట్ని గుజరాత్లో ఏర్పాటు చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 2024 జనవరిలో.. జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో పాల్గొనేందుకు ఎలాన్ మస్క్ ఇండియాకు వస్తున్నారని, ఆ ఈవెంట్లోనే ఈ ప్రకటన చేస్తారని అంటున్నాయి.
దేశంలోకి టెస్లా కార్లను తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం- ఎలాన్ మస్క్ బృందం మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తొలి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళ్నాడు వంటి రాష్ట్రాలపై టెస్లా ఫోకస్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.