భారతదేశం, ఫిబ్రవరి 25 -- జీ తెలుగులో టీఆర్పీ రేటింగ్ పరంగా టాప్లో ఉంది నిండు నూరేళ్ల సావాసం. ఈ సీరియల్ ఐదు వందల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. నేటితో (మంగళవారం) ఈ మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా సీరియల్ టీమ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. 2023 ఆగస్ట్ 14న ఈ సీరియల్ ప్రారంభమైంది. ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్లో పల్లవి గౌడ, నిసర్గ, రిచర్డ్ జోస్, నవ్యరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సీరియల్ జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ప్రజెంట్ టీఆర్పీ రేటింగ్ టాప్ ఫైవ్ సీరియల్స్లో ఒకటిగా నిండు నూరేళ్ల సావాసం కొనసాగుతోంది. లేటెస్ట్ రేటింగ్స్లో ఈ సీరియల్కు 5.89 టీఆర్పీ వచ్చింది. నిండు నూరే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.