భారతదేశం, మార్చి 1 -- Telugu OTT: హెబ్బా పటేల్ హీరోయిన్గా టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ధూం ధాం మూడో ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈటీవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. మార్చి 6న ధూం ధాం స్ట్రీమింగ్ కానున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ను అభిమానులతో పంచుకున్నది.
ధూం ధాం మూవీలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, సాయికుమార్, గోపరాజు రమణతో పాటు పలువురు టాలీవుడ్ కమెడియన్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సీనియర్ రైటర్ గోపిమోహన్ కథ, స్క్రీన్ప్లేను సమకూర్చిన ఈ సినిమాకు సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించాడు.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ధూం ధాం మూవీ నవంబర్లో థియేటర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.