భారతదేశం, జనవరి 22 -- Telangana Investment :దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది. రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సన్ పెట్రోకెమికల్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు రానున్నాయి. ఇప్పటి వరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.
దావోస్ పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడిదారులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలోని మౌలికసదుపాయాలు,పెట్టుబడి అవకాశాలను వ్యాపారవేత్తలకు తెలియజేస్తున్నారు.
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.