తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు,మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు,త్రిపుల్ ఆర్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. గతేడాదితో పొల్చితే పది నుంచి 15 శాతం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇరిగేషన్,ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఉముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....