భారతదేశం, ఫిబ్రవరి 1 -- TDS limit on dividend: కేంద్ర బడ్జెట్ 2025-26లో డివిడెండ్ ఆదాయంపై మూలం వద్ద పన్ను మినహాయింపు (TDS) పరిమితిని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచే ప్రతిపాదనను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. టీడీఎస్ పరిమితి హేతుబద్ధీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది వారి పన్ను భారాన్ని కొంత తగ్గిస్తుంది.
కేంద్ర బడ్జెట్ 2025 స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచింది. ఒక స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్టర్ల డివిడెండ్ ఆదాయం ఒక సంవత్సరంలో రూ.10,000 దాటితే మాత్రం 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అయితే, ఈ పరిమితి ఒక స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే డివిడెండ్ ఆదాయంప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.