భారతదేశం, మార్చి 7 -- Tax saving Schemes: పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్ఎస్వై, ఎన్పీఎస్ వంటి ట్యాక్స్ సేవింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి, పన్ను మినహాయింపు పొందాలనుకుంటే సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయాలి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలనుకునే పన్ను చెల్లింపుదారులు 2025 మార్చి 31 లోపు ఈ పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వాటి గురించి ఇక్కడ మరింత తెలుసుకుందాం.
పన్ను చెల్లింపుదారులు పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్ఎస్వై, ఎన్పీఎస్ వంటి అనేక పన్ను ఆదా చేసే పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఆర్థిక సాధనాలు పన్ను చెల్లింపుదారులకు 80 సీ, 80 సీసీడీ (1 బీ) వంటి వివిధ నిబంధనల కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వీలు కల్పిస్తాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను మినహాయింపు పొందాలంటే పైన పేర్కొన్న పథకాల్లో 2025 మార్చి 31లోగా పె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.