భారతదేశం, మార్చి 19 -- Tata cars price hike: ఎలక్ట్రిక్ వాహనాలతో సహా తన లైనప్ లోని అన్ని కార్ల ధరలను 2025 లో రెండవసారి పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ తన పోర్ట్ ఫోలియోలోని కార్ల ధరలను 3 శాతం పెంచింది. అయితే ఏప్రిల్ నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏ మోడల్ పై ఎంత పెంపు అనే విషయంలో స్పష్టత ఇవ్వనప్పటికీ, మోడల్ మరియు వేరియంట్ ను బట్టి ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
అంతకుముందు, ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా ఏప్రిల్ 2025 నుండి ధరల పెంపును ప్రకటించింది. మారుతి సుజుకీ 2025 జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరోసారి ధరలను పెంచింది. ఇప్పుడు మరోసారి మారుతి సుజుకి కార్ల ధరలు ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు పెరగనున్నాయి. మరోవైపు, కియా కూడా తన లైనప్ లోని అన్ని కార్ల ధరలను 3 శ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.