భారతదేశం, మార్చి 26 -- Tamil OTT: తమిళ సినిమాలు రాకధన్, యోశి బుధవారం ఓటీటీలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. యోశి మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్గా రూపొందగా... రాకధన్ మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కింది. . ఈ రెండు సినిమాలు 2023లో థియేటర్లలో రిలీజయ్యాయి. రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చాయి. 99 రూపాయల రెంట్తో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన రాకధన్ మూవీలో వంశీకృష్ణ, రియాజ్ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దినేష్ కలైసెల్వన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో సంజనా సింగ్ హీరోయిన్గా నటించింది.
అర్జున్ అనే యువకుడు దారుణంగా హత్యకు గురువుతాడు. ఈ కేసును అజ్మల్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వేస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.