భారతదేశం, మార్చి 2 -- Tailoring Centers To Women : ఏపీ మహిళలను ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుట్టు మిషన్లతో పాటు, టైలరింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. 90 రోజుల పాటు 1,02,832 మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాలను నిర్వహించనున్నారు. టైలరింగ్ లో శిక్షణతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజికవర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. బీసీ వెల్ఫేర్ నుంచి 46,044 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 45,772, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందిని ఎంపిక చేయనున్నారు.
Published by HT Digital Co...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.