భారతదేశం, ఏప్రిల్ 8 -- Supreme Court: రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించే బిల్లులకు సంబంధించి గవర్నర్ల పాత్రపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి పరిశీలనకు 10 బిల్లులను రిజర్వ్ చేస్తూ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కు విచక్షణాధికారం లేదని, మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ల ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 బిల్లుల ఆమోదానికి సంబంధించినది.
బిల్లుల ఆమోదాన్ని గవర్నర్ పూర్తిగా నిలుపుదల చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంపూర్ణ వీటో లేదా పాకెట్ వీటో భావనలను వర్తింపజే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.