ఆంధ్రప్రదే,తెలంగాణ, మార్చి 21 -- ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఏపీలోని పలు పట్టణాల మీదుగా స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను పేర్కొంది. ఈ రైళ్లు చర్లపల్లి నుంచి ఏపీలోని వివిధ రైల్వే స్టేషన్ల మీదుగా కన్యాకుమారికి రాకపోకల నిర్వహిస్తాయి. అలాగే మరో ఎనిమిది స్పెషల్ రైళ్లను పొడిగించారు.
చర్లపల్లి-కన్యాకుమారి సమ్మర్ స్పెషల్ ట్రైన్ (07230) ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి బుధవారం రాత్రి 9.50 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటలకు కన్యకుమారి చేరుకుంటుంది.
కన్యకుమారి-చర్లపల్లి సమ్మర్ స్పెషల్ (07229) ట్రైన్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు అందుబాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.