Hyderabad, మార్చి 29 -- వేసవి వచ్చిందంటే చాలు, పదేపదే చెమటగా అనిపించడం, చర్మంపై తేమ పేరుకుపోవడం వంటివి బాగా ఇబ్బంది పెడుతుంటాయి. శుభ్రం చేసుకుంటూ ఉండకపోతే అవి మొటిమలుగా ఏర్పడి, చర్మంపై మచ్చలు కలిగేందుకు కారణమవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు HT లైఫ్స్టైల్తో ఇంటర్వ్యూలో మాట్లాడిన డాక్టర్ నూపూర్ జైన్, చీఫ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, స్కిన్జెస్ట్ వ్యవస్థాపకురాలు ఈ టిప్స్ చెబుతున్నారు.
"శరీర చర్మం నుండి ఉత్పత్తి అయ్యే చెమట, చర్మ సీబమ్, మట్టి, బ్యాక్టీరియా మొదలైన వాటితో కలిసినప్పుడు, అది చర్మ రంధ్రాలను మూసివేసి మొటిమలను ప్రేరేపిస్తుంది" అని చెప్తున్నారు. మొటిమలు, చర్మంపై మచ్చలు రాకుండా నివారించడంలో సహాయపడే కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలను ఇలా పంచుకున్నారు.
మృదువైన ముఖం తరచూ శుభ్రపరుచుకోవడం చాలా అవసరం. కానీ చర్మ సీబమ్ను తొలగించుకోవడానికి అద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.