Stocks to buy today : స్టాక్ మార్కెట్లకు భారీ లాస్.. కానీ ఈ రూ. 350 స్టాక్తో భారీ లాభాలు!
భారతదేశం, ఏప్రిల్ 19 -- Stocks to buy today : ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా.. దేశీయ స్టాక్ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా నష్టాలు కనిపిస్తున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్లో కూడా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 455 పాయింట్లు కోల్పోయి 72,499 వద్ద ముగిసింది. 152 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 21,996 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక 415 పాయింట్ల నష్టంతో.. 47,069 వద్దకు చేరింది బ్యాంక్ నిఫ్టీ.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి తొలగేంతవరకు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు తప్పవు.
గురువారం ట్రేడింగ్ సెషన్లో.. ఎఫ్ఐఐలు రూ. 4260.33 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2285.52 క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.