భారతదేశం, ఫిబ్రవరి 3 -- బడ్జెట్ 2025 కారణంగా శనివారం ఓపెన్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 5 పాయింట్లు పెరిగి 77,505 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 26 పాయింట్లు పడి 23,482 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 49,507 వద్దకు చేరింది.
"మార్కెట్ షార్ట్-టర్మ్ ట్రెండ్ బల్లిష్గా ఉంది. కానీ టెంపరరీ ఓవర్బాట్ కండీషన్ కారణంగా రేంజ్-బౌండ్ యాక్షన్ని మనం చూడవచ్చు. నిఫ్టీ50కి 3,270-23,100 కీలక సపోర్ట్గా ఉంది. 23810- 23,900 రెసిస్టెన్స్గా ఉంది," అని కొటాక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. శనివారం ట్రేడింగ్ సెషన్లోనూ ఎఫ్ఐఐలు రూ. 1,327.09 కోట్లు విలువ చేసే ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.