భారతదేశం, అక్టోబర్ 3 -- విజయ దశమి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలువ. ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 716 పాయింట్లు పెరిగి 80,983 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 225 పాయింట్లు వృద్ధిచెంది 24,836 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 712 పాయింట్లు పెరిగి 55,348 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,605.12 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,916.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,700-24,800 దగ్గర బలమైన బేస్ కనిపిస్తోంది. 25,000 వద్ద రెసిస్టెన్స్ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.