భారతదేశం, జనవరి 31 -- దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 6,760 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 86 పాయింట్లు వృద్ధిచెంది 23,249 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 49,312 వద్దకు చేరింది.
"నిఫ్టీ50కి 23,300 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తోంది. అక్కడే 20 డే ఈఎంఐ ఉంది. ఇది చాలా కీలకంగా మారనుంది. ఇక్కడ పడితే 23,000- 22,700 జోన్కి పడొచ్చు," అని రెలిగేర్ బ్రోకింగ్ ఎస్వీడీ అజిత్ మిశ్రా తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,582.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2165.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.