భారతదేశం, మార్చి 6 -- దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపరకు బుధవారం బ్రేక్ పడింది! బుధవారం ట్రేడింగ్ సెషన్ని సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగి 73,730 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 255 పాయింట్లు వృద్ధచెంది 22,337 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 48,490 వద్దకు చేరింది.
"ఫిబ్రవరి 6, 2025 తర్వాత మొదటిసారిగా నిఫ్టీ దాని 5-డే ఈఎంఏ పైన ముగియడం ద్వారా షార్ట్ టర్మ్ నెగిటివ్ ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇండెక్స్కు 22500- 22700 వద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది. 22173- 22000 లెవల్స్ నిఫ్టీకి సపోర్ట్ అందించవచ్చు," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ డెవర్ష్ వకిల్ అన్నారు.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 28925.04 కోట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.