Stocks to buy today : ఈ రూ. 98 స్టాక్తో షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్..!
భారతదేశం, మే 3 -- Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 128 పాయింట్లు పెరిగి 74,611 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద ముగిసింది. ఇక 166 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ.. 49,231 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో రేంజ్ బౌండ్ యాక్షన్ కనిపించే అవకాశం ఉంది. 22,800 లెవల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 22,550 దగ్గర సపోర్ట్ ఉందని.. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 965 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1352 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news to...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.