Stocks to buy today : ఈ రూ. 330 స్టాక్పై ఫోకస్ చేస్తే.. షార్ట్ టర్మ్లో భారీ లాభాలు!
భారతదేశం, మార్చి 5 -- Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 66 పాయింట్లు పెరిగి 73,872 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 27 పాయింట్ల లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. 159 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 47,456 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50 అప్ట్రెండ్లో ఉంది. కానీ ఇక్కడి నుంచి కింద పడితే.. మంచి బైయింగ్ అవకాశాలు ఉంటాయి. 22,250- 22,200 లెవల్స్ సపోర్ట్గా ఉన్నాయి. షార్ట్ టర్మ్లో నిప్టీ50.. 22,600- 22,800 లెవల్స్కి వెళ్లొచ్చు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 564.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3542.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news today : ఇక ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.