భారతదేశం, ఫిబ్రవరి 16 -- 2024 అక్టోబర్ నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2025 మొదటి రెండు నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా కరెక్ట్ అయ్యాయి. స్టాక్స్తో పోల్చుకుంటే.. ఈ మధ్య కాలంలో బంగారంపై పెట్టుబడి మంచి రిటర్నులు ఇస్తోంది. ఈ రెండు నెలల్లోనే బంగారం భారీగా పెరగడం ఇందుకు కారణం. ఈ రెండు నెలల్లోనే బంగారం 12శాతానికి పైగా రిటర్నులు తెచ్చిపెట్టింది. అయితే, మార్కెట్లు ఎంత పడుతున్నా 5 ముఖ్యమైన స్టాక్స్ మాత్రం భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఇన్వెస్టర్స్కి మంచి రిటర్నులు ఇచ్చి సంతోషపెడుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..
ముందుగా స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి మాట్లాడుకుంటే.. భారత ఈక్విటీ మార్కెట్లు 2025లో ఇప్పటివరకు దాదాపు రూ.45 లక్షల కోట్లు నష్టపోయాయి. 2024 సెప్టెంబర్ 27న ఆల్టైమ్ హైకి చేరినప్పటి నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.